News

తల్లికి వందనం నిధులు బ్యాంకులకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. గురువారం అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు ...
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాన్నాళ్లుగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా ...
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో తెదేపా ఎన్నారై విభాగం, స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవాలు, మినీ ...
‘రేషన్‌ బియ్యం కేసులో నా భార్యను తీసుకుని 15 రోజులు రోజుకొక చోట దాక్కుంటూ తిరిగాను. ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోయాను.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, ప్రధాని మోదీ ...
అమ్మానాన్నలిద్దరూ కరాటేలో నిష్ణాతులే వాళ్లని చూసి భువనేశ్వరీ జాదవ్‌ కూడా దీనిపై మనసు పారేసుకుంది. అబ్బాయిలతో పోటీపడుతూ ...
రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది.
ఎయిర్‌ఇండియా విమానం గురువారం గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే నుంచి ఆకాశంలోకి ఎగిరిన ...
పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ప్రణాళికారహితంగా జనావాసాల విస్తరణ, పల్లెల నుంచి నానాటికీ పెరుగుతున్న వలసలతో మున్సిపల్‌ ...
వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 80% రాయితీతో రైతులకు డ్రోన్లు అందిస్తోంది. వాటితో ...
కృష్ణా జలాల సరఫరాకు సంబంధించిన బకాయిలు రూ.153 కోట్లు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ కోరినట్లు సమాచారం. ఈ ...
నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఈఈ) నూనె శ్రీధర్‌ను అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు గురువారం రిమాండుకు తరలించారు.