News

ప్రతిరోజూ మీకు మంచి రోజు కాకపోవచ్చు, కానీ ప్రతిరోజులోనూ ఎంతో కొంత మంచి అనేది ఉంటుంది. దాన్ని స్వీకరించి, చెడు విషయాలను ...
తమిళ కథానాయకుడు సూర్య...  తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి ఓ సినిమా చేస్తున్నారు. మమితా బైజు కథానాయిక. రవీనాటాండన్, రాధిక ...
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్‌లో మంగళవారం రాత్రి గాయని మంగ్లీ ఎలియాస్‌ సత్యవతి పుట్టినరోజు ...
ప్రతి నలుగురిలో ఒకరికి ఫ్యాటీ లివర్‌ సమస్య ఉందని,  ప్రపంచవ్యాప్తంగా ముప్పు పెరుగుతోందని ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి ...
గుంటూరు నగరాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు నగరపాలక యంత్రాంగం ప్రయోగాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
భారీ పరిమాణంలో కనిపిస్తున్న ఈ మామిడి పండు ‘నూర్జహాన్‌’ రకానికి చెందినది. దీని బరువు మూడు కిలోలు. కిలో ధర రూ. 300. అంటే ఇది రూ ...
ఏపీ చేపడుతున్న గోదావరి- బనకచర్ల(జీబీ) అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ నివేదిక(పీఎఫ్‌ఆర్‌)ను కేంద్ర ప్రభుత్వం ...
దేశవ్యాప్తంగా మే 25వ తేదీన యూపీఎస్‌సీ నిర్వహించిన సివిల్స్‌-2025 ప్రాథమిక పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.
హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం గూడూరు శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని మరుగుదొడ్డిలో భారీ కొండచిలువ కలకలం ...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం భారాసలో గత కొంతకాలంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో.. ఆమె బుధవారం తన తండ్రి, పార్టీ అధినేత ...
నల్లపాడు డీసీసీబీ శాఖలో తీగ లాగితే డొంక కదిలినట్టు తవ్వేకొద్దీ అక్రమాలు బయటకొస్తూనే ఉన్నాయి. గత వైకాపా పాలనలో బ్యాంకు పాలకమండలి అండతో యానిమేటర్లు, ఆర్పీలు... స్వయం సహాయక సంఘాల సభ్యుల పేర్లతో రూ. కోట్ల ...
గదుల్లో మెస్‌లు బిగించిన తలుపులు, కిటికీలు.. బాత్‌రూముల్లో ట్యాప్‌లు.. భోజనాల గదుల్లోనూ  ఫ్యాన్లు.. కొత్త విద్యా సంవత్సరం వసతి గృహాల్లో అడుగుపెట్టే విద్యార్థులకు సౌకర్యాలు స్వాగతం పలకనున్నాయి ...