News

మన పెద్దలు 7 గంటలలోపు భోజనం చేసేవారు, ఇది ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ, నిద్రలో ఆటంకం, మధుమేహం ప్రమాదం పెరుగుతుంది.
New Bike Launched: ఏప్రిలియా SR 175 భారత మార్కెట్లో విడుదలైంది.174.7cc ఇంజిన్, 5.5 అంగుళాల TFT క్లస్టర్, LED లైటింగ్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
దగ్గినప్పుడు రక్తం పడటం వంటి లక్షణం కనిపిస్తే చాలామంది క్యాన్సర్‌ అని భయపడతారు. అయితే ఇది ప్రతిసారీ క్యాన్సర్‌కు సంకేతం కాకపోవచ్చు. దీనికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.