News
class="fill text-wrapper" ...
ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు మద్దతు ధర లేక ఆర్థికంగా అల్లాడుతున్న రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.
వైఎస్ జగన్ పొదిరి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. కొందరు రాళ్లు, చెప్పులు విసరడంతో.. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
సనాతన ధర్మంలో విశిష్టమైన వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని, శ్రీశైల క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ...
లాస్ఏంజిలెస్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారి వల్ల.. అమెరికాకే ముప్పు పొంచి ఉందని మండిపడ్డారు.
వేసవి ఎండలతో పాటు దుమ్ము, ధూళితో సతమతమవుతున్న రాజధాని ఢిల్లీ.
జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పొగాకు రైతులకు మద్దతుగా జగన్ పొదిలిలో పర్యటించారు. అయితే ఈ సందర్భంగా వైసీపీ టీడీపీ ...
ముఖరా(కె) గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ గ్రామంగా నిలిచింది. సర్పంచ్ మీనాక్షి గాడ్గే నాయకత్వంలో గ్రామం అభివృద్ధి చెందింది. డిజిటల్ ట్రీ ఆధార్ గ్రామంగా గుర్తింపు పొందింది.
ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో సాయంత్రం తర్వాత నదుల ఒడ్డునకి వెళ్లడం ప్రమాదకరమని స్థానికులు హెచ్చరిస్తున్నారు. "మసాన్" అనే ...
విశాఖలో 150 ఏళ్ల మర్రిచెట్టును కేంద్రంగా చేసుకుని గ్రీన్ క్లైమేట్ టీం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించింది. మొక్కలు నాటడం, విత్తనాలు పంపిణీ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Aadhaar Free Update: మీ ఆధార్ కార్డ్కు సంబంధించి వ్యక్తిగత వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువు త్వరలో ముగియబోతోంది. భారత ...
విజయనగరం లోని ఉమా లస్సీ సెంటర్ 1980 నుండి నాణ్యమైన, టేస్టీ లస్సీ అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. 20 రూపాయల రేటుతో అందుబాటులో ఉండి, ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results