News

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. పోలీసు వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు.
Stock Market | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్ సూచీలు ( Stock Market) సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు ...
పహలాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేయడం వల్ల దాయాది దేశానికి నీటి ...
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో ఎండల తీవ్రత ఇంకా అధికంగానే ఉంది. జంగమహేశ్వరపురంలో శుక్రవారం అత్యధికంగా 41, కావలిలో 40.6, ...
కృత్రిమ మేధ (ఏఐ) అప్లికేషన్లు రూపొందించే అమెరికాకు చెందిన అంకుర సంస్థ స్కేల్‌ ఏఐలో 10 బి.డాలర్ల (దాదాపు రూ.85,000 కోట్ల) ...
మునుపెన్నడూ లేనంతగా స్క్రీన్‌ టైమ్‌ మేనేజ్‌మెంట్‌తో ఇబ్బందులు పడుతున్న స్మార్ట్‌ తరం మనది. పాఠ్యపుస్తకాలు చదవాలంటే ఏకాగ్రత ...
...ఈ ప్రశ్న అడగ్గానే. షేర్లలోనా..? ఫండ్స్‌లోనా..?అని అడగాలనుకుంటున్నారు కదూ..? కానీ ... స్నేహం.. ఆత్మీయత... ఆరోగ్యం.. ఆనందం..
రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపక ఛైర్మన్‌ రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రూప్‌ సంస్థల ఉద్యోగులు ఆదివారం ...
జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే, హైదరాబాద్‌ జిల్లా భారాస అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌ (62) కన్నుమూశారు. మూడు రోజులుగా వెంటిలేటర్‌పై ...
రాష్ట్రప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని 25 జిల్లాల్లో క్రికెట్‌ మైదానాల నిర్మాణానికి కృషిచేస్తామని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ...
మల్టీఫ్లెక్స్‌లో సినిమా టికెట్‌ ధర రూ.177. నలుగురు సభ్యులున్న కుటుంబం వెళ్తే రూ.708 అవుతుంది. ఇందులోనే రాయల్‌ సిటింగ్‌లో ...
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో 6 వేల మంది యుద్ధవీరుల మృతదేహాల అప్పగింతపై ఓ అంగీకారానికి వచ్చినప్పటికీ ఆ ...