News

స్కూల్లో మొదటిరోజు మనకు భలే థ్రిల్లింగ్‌ డే దీన్ని మరింత మర్చిపోలేనట్టు సెలబ్రేట్‌ చేసుకుందాం. ఇందుకు అమ్మానాన్నలు, టీచర్ల ...
ఛత్తీస్‌గఢ్‌లో బీజాపుర్‌ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్‌ పార్కు దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. వరుస ఎన్‌కౌంటర్లతో ...
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు శనివారం వేడుకగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో ...
సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ నెల 24న ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌ (ఐఏడీటీ) ...
వాట్సప్‌ నకిలీ డీపీతో సైబర్‌ నేరగాళ్లు ఓ సంస్థ నుంచి రూ.2.7 కోట్లు కొట్టేశారు. ప్రముఖ పునరుత్పాదక సంస్థ ఎండీ ఫొటోను వాట్సప్‌ ...
కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో వివిధ సేవలు చేసేందుకు ముందుకొచ్చేవారి కోసం తితిదే తరహా రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ...
జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అమలు తీరు ఓ వంచన అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ధ్వజమెత్తారు. జనగణనలో జరుగుతున్న జాప్యం, ...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను దుర్భాషలాడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న గుంటూరు జిల్లా తెనాలిలో ...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, కాగ్‌ ఏప్రిల్‌ సూచీలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి, ...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 డిసెంబరు నాటికి పూర్తిచేయాలంటే ప్రస్తుత వర్షాకాలాన్ని, వరదల సీజన్‌ను ఎదుర్కోవడమే అసలు సవాలుగా ...
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే సింహాచలం (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ...
అమరావతిని వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ ఛానెల్‌ చర్చలో కూర్చొని జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు.. మహిళల ...